మన ఊరు- మన బడి బిల్లులు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేశాడు. హైదరాబాద్ : మన ఊరు-...
సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. తిరుమల : సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ...
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తెపైనా రోకలి బండతో దాడి...
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 70 అడుగుల లోతున్న ఓ భారీ గోతిలో పడి యువరాజ్ మెహతా(27) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో...
ఆదివారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సహకారంతో 96 ఇంచుల టీవీతోపాటు సోలార్ ప్లాంటుకు...
హైదరాబాద్లో భారీగా పోలీసుల బదిలీలు చేపట్టారు. 54 మంది సీఐలను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు...
మునుగోడు మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మునుగోడు జనవరి 18 : నల్లగొండ జిల్లా...
దేవరకొండ మున్సిపల్ పై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కార్యకర్తలకు...
నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్, వార్డు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. మహబూబ్నగర్, జనవరి...
మనువాదపు భావజాలం కారణంగా మహిళలపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని, వాటిని వ్యతిరేకించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అన్నారు....
