ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు పోటెత్తారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఇతర అధికారులు...
పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ను డీసీపీ బి.రామ్ రెడ్డి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీపీ జి.కృష్ణయాదవ్తో కలిసి సోమవారం రాత్రి స్టేషన్...
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 7: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్ర చారి హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో...
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్మార్పీస్, సీఐటీయూ, జేఏసీ నాయకులు, ఆశా వర్కర్లను...
ప్రభుత్వం రబీలో మక్క, శనగ, జొన్న సాగు చేయాలని సూచించడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా మొక్కజొన్న వేశారు. దిగుబడులు అధికంగా వస్తాయని...
ఏపీలోని పలు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం...
ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ ఫిలిం షూట్ చేస్తుండగా ముగ్గురు యువకులు నీట మునిగి చనిపోయారు. అమరావతి :...
పనామా కెనాల్పై ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో బ్లాస్ట్ జరిగింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి పనామా సిటీ: పనామ...
ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ స్పృహలో లేనట్లు తెలిసింది. కోమ్ నగరంలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు ద టైమ్స్ కథనంలో పేర్కొన్నారు....
మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సుర్వే అదృశ్యమయ్యారు. ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా ఇస్లాం నుంచి తిరిగి హిందూ మతంలోకి...
