యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీకి ఆదివారం 3,500 యూరియా బస్తాలు వచ్చాయి రామారెడ్డి (సదాశివనగర్), జూన్...
పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న...
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది ఎల్లారెడ్డిపేట/...
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేస్తున్నా.. వాటిని నిల్వ చేసుకొనేందుకు గోదాములు లేకపోవడంతో మార్కెట్ యార్డుల్లోనే పేరుకుపోతున్నాయి ఆదిలాబాద్ ః...
బోథ్ మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మకానికి తెచ్చిన రైతులు ఆగమయ్యారు. సోమవారం సుమారు అరగంటపాటు కురిసిన వర్షంతో యార్డులో నీళ్లు నిలవడంతో ఇబ్బందులు...
సిటీలో తాగునీటి మాఫియా రెచి.్చపోతున్నది. ఎక్కడ పడితే అక్కడ వేలాది అడుగుల లోతులో బోర్లను తవ్వి భూగర్భ జలాలను జలగల్లా పీలుస్తున్నారు. నాలాలు,...
గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశమే హద్దుగా పెరగడానికి తోడు బుక్చేసిన సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తాజాగా...
(శ్రీరామ్ చక్రి న్యూస్ పేపర్)08-06-2026,హైదరాబాద్, జూన్ 8: కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే...
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా...
వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో...
