భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు ఒక గమ్యస్థానమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తమ దేశం ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి...
జాతీయం
ఓ ప్రయాణికుడి వయసు 24 ఏళ్లు. కానీ టికెట్పై ఏడాది మాత్రమే అని ప్రింట్ అయ్యింది. అతను రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు. రైల్వే...
బీహార్లో సరికొత్త శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీని కోసం ఆ రాష్ట్ర సర్కారు భూమిని కేటాయించింది. పాట్నా సమీపంలో సుమారు 15 ఎకరాల...
అయోధ్య బాల రాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. జపాన్కు చెందిన మియాజాకీ ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు. వీటి...
భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ట్రాన్స్పోర్ట్ విమానం ఇవాళ కూలింది. అస్సాంలోని జోర్హాట్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ చేస్తున్న...
ఎయిర్ అరేబియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని కొచ్చిన్లో ల్యాండ్ చేశారు. వాస్తవానికి ఆ విమానం 170 మంది...
రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సి.ఎల్. జైన్ నివాసంలో దోపిడీకి పాల్పడిన నలుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఢిల్లీ : గురుగ్రామ్లోని...
భారతదేశం నుండి దిగుమతి చేసుకునే మామిడి పండ్లపై ఎలాంటి నిషేధం లేదని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకునే...
అత్యధిక కాలం ప్రధానిగా చేసిన మోదీని ప్రశంసిస్తూ ఇవాళ కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. నేటితో వరుసగా 4399 రోజుల పాటు మోదీ...
ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలపై, కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు మరో భారీ భారాన్ని మోపాయి. ఈ ధరల పెంపుతో...
