తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వాడవాడలో తన గళం వినిపించి...
మహబూబ్ నగర్
మహబూబ్ నగర్
పెబ్బేరుకు సమీపంలో జాతీ య రహదారి-44 పై సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి...
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతుంది. మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక...
రుతుపవనాలు తెల ంగాణను తాకినా నాగర్కర్నూల్ జిల్లాలో మా త్రం ఇంకా వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ప్రారంభమై వారం రోజులు...
పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది మహబూబ్నగర్, జూన్ 9 :...
మత్స్యశాఖ నిర్లక్ష్య ధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతొంది. ఉ మ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్య్సకారుల...
బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్వీ నాయకులు వంశీ గౌడ్, కిశోర్ గౌడ్,...
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాల...
ఉమ్మడి పాలమూరు జిల్లా వ రప్రసాయని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని చేపట్టకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని మాజీ మంత్రులు,...
పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్...
