హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు,...
తెలంగాణ
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతుంది. మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక...
రుతుపవనాలు తెల ంగాణను తాకినా నాగర్కర్నూల్ జిల్లాలో మా త్రం ఇంకా వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ప్రారంభమై వారం రోజులు...
పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు...
యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సరారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పార్టీ జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ...
ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు యూరియాను ‘యూరియా బుకింగ్ యాప్’ ద్వారా బుకింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో...
ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫలప్రదాయినిగా పిలిచే అల్లనేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది. హనుమకొండ:...
(శ్రీరామ్ చక్రీ న్యూస్) జూన్ 11:బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోనిమహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్పేట్ సర్కిల్...
(శ్రీరామ్ చక్రి న్యూస్) | నాదర్ గుల్ , జూన్ 11: అల్మాస్గూడ గ్రామ పరిధిలోని 57వ డివిజన్ నాదర్గుల్లో ఉన్న శ్రీ...
