సర్కార్ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే దుస్తుల్లో నాణ్యత కొరవడింది. చిరిగిన జేబులు, గల్లాలు, ఊడిపోయిన గుండీలు, బెల్ట్ పట్టీలతో తొడుక్కున్న మూణ్ణాళ్లకే...
వరంగల్
వరంగల్
తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్...
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు....
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారులోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ను తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నది అంత్య పుషరాలు గురువారం ప్రారంభమయ్యాయి...
‘ఈ పంట పండిచ్చుడెందుకు? పండీయకెందుకు? ఎండకు ఎండుతున్నం.. మలమల మాడుతున్నం.. కొన్నోడు లేడు.. కొల్సుకున్నోడు లేడు.. 20 రోజులుగా ఇదే గోస.. అరిగోస’.....
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు...
రుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. జనగామ రూరల్ మే 15 : అరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి...
(శ్రీరామ్ చక్రి )12/5/2026,ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపడుతున్నారు. హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన...
