ఆదిలాబాద్ పట్టణంలోని పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు...
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలోని ఎల్ సి 34 రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా మరో వారం రోజులు మూసి...
నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మాఅత్యాయత్నం చేసింది. హైదరాబాద్ : నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల...
ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగికి వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని...
పవర్ ప్లాంట్ల వద్ద మానవహారాలను ఏర్పాటు చేయాలని ఇవాళ ఓ ఇరానీ నేత పిలుపునిచ్చారు. పవర్ ప్లాంట్లను, బ్రిడ్జ్లను పేల్చివేస్తామని ట్రంప్ వార్నింగ్...
వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వలస కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
అధికారుల తీరుమారదు.. చెత్త సమస్యకు పరిష్కారం కాదు. చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. న్యూశాయంపేట, ఏప్రిల్ 2 :...
వరి చివరి దశలో ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు....
ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్రావు ఇవాళ వికారాబాద్ జిల్లా...
వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు...
