జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కుటుంబ సమేతంగా ఆదివారం...
ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. లోకేశ్వరం,...
నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రి య వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం...
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బీఆర్ఎస్ ఓట్ల తొలగించే ప్రమాదముందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్వోలు,...
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంది.అందులో స్వామి వారి అభిముఖానికి ఎదురుగా మండపం...
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట-కొల్చారం మండలాల్లోని వనదుర్గా (ఘనపూర్) ప్రాజెక్టు...
వనపర్తి జిల్లాలో 2027 జనగణన సర్వే కొనసాగుతోంది. మే 11న ప్రారంభమైన ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా...
ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు...
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపెల్లి లోకేశ్వర్రావు ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో...
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా ఉన్నాయి. అన్నదాతల సంక్షేమానికి గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకానికి ప్రస్తుతం...
