కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి దుఃఖిస్తున్నాడని పేర్కొన్నారు. రోజుల తరబడి వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన...
తెలంగాణ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న...
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న ఐకేపీ వీవోఏ ఉద్యోగుల...
అసలే ఎండాకాలం… కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో మందుబాబులు దూప తీర్చుకోవడానికి బీర్లు తెగ తాగేస్తుండంతో డిమాండ్ పెరిగింది. చేర్యాల, మే...
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని...
తక్కళ్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ కాలినపోయిన ఈత, తాటి వనాలకు పరిహారం అందించి గీత కార్మికులను ఆదుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్...
కుటుంబంలో జరిగిన చిన్నపాటి వివాదానికి క్షణికావేశంలో తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...
మండుతున్న ఎండలు సరస్వతీ నది అంత్య పుష్కర భక్తులపై ప్రతాపం చూపుతున్నాయి. భానుడి భగభగలకు జనం ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి...
తరిగొప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎత్తయిన ప్రాంతాలకు శాశ్వతంగా సాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆధారంగా తరిగొప్పుల లిఫ్ట్...
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు....
