గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకూ ఎడాపెడా హామీలు గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలు సంగతి మరిచింది...
తెలంగాణ
కేంద్రానికి ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో మాచారెడ్డి-...
ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. భానుడు అగ్ని గుండంలా మారి నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే భానుడు భగభగ మంటున్నాడు కొన్నిరోజులుగా...
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక...
ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిసినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం...
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని నీటిపారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎదులాపురం/నిర్మల్ చైన్గేట్, మే...
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు అక్రమణకు...
ఒకవైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వీస్తున్న వేడిగాలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. ఉదయం నుంచే భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని...
సర్కార్ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే దుస్తుల్లో నాణ్యత కొరవడింది. చిరిగిన జేబులు, గల్లాలు, ఊడిపోయిన గుండీలు, బెల్ట్ పట్టీలతో తొడుక్కున్న మూణ్ణాళ్లకే...
జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో...
