హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మహబూబ్నగర్, గద్వాల వైపు వెళ్లే బస్సులు ఆగే ప్రాంతంలోని ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
