కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివారులోని ఓ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఊపిరాడక మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. కామారెడ్డి,...
తెలంగాణ
గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు...
రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు....
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం...
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి....
పాలమూరు పల్లె గ్రామాలు సాగునీటి వనరులతో పునర్జీవం పోసుకున్నాయని, వలసలు వెళ్లిన వారంతా తిరిగి వారి..వారి గ్రామాల్లో ఆవాసాలు సుస్థిర పరుచుకున్నారని ప్రముఖ...
వానకాలం సమీపిస్తుండడంతో రైతులు తమ భూముల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో మంటలు వేగంగా సమీప పొలాల్లోకి వ్యాపించి వ్యవసాయ సామగ్రి,...
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ శివారు ఎస్సారెస్పీ కాల్వను కొందరు రియల్టర్లు ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టారు. హసన్పర్తి, మే 28...
యాసంగి పంట ఇంటికొచ్చింది.. వానకాలం పంటకు సాగు భూములు సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్న రైతులు యాసంగి పంట ఆనవాళ్లను ఆ భూములోనే వేసి...
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడిన టీటీడీపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలంగాణ...
