మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్రెడ్డికి...
shreeramchakreenews@gmail.com
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ పాల్గొని తరించారు. శనివారం ఆయన...
ఈ రోజు గూగుల్ డూడుల్ ఫుడ్ థీమ్లో భాగంగా ‘ఇడ్లీ వేడుక’ చేశారు. ఈ టిఫిన్ తయారీని ప్రతిబింబించేలా Google అక్షరాల్లో చూపించారు....
రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో ఈనెల 16...
పీఎం ధన్ ధాన్య యోజన అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టి్ట్యూట్లో జరుగనున్న సమావేశంలో...
వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం...
కాంగ్రెస్ నేతలను నిలదీయాలి.. ఇచ్చిన హామీలను నేరవేర్చేవరు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను కోరుతున్నారు. బాకీ కార్డులో మహిళలకు నెలకు...
హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటలకు 30 నుంచి...
రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ వల్ల చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్, మర్రిగూడ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 23న మేడారం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్శనకు సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ...
