రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు చివరకు కన్నీళ్లే...
shreeramchakreenews@gmail.com
శాంతి చర్చలతో త్వరలోనే పశ్చిమాసియాలో(West asia) యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతున్నది. హైదరాబాద్ : శాంతి చర్చలతో త్వరలోనే...
చంద్రుడిపై శాశ్వత మానవ బేస్ను ఏర్పాటు చేసేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొత్తగా మూడు మిషన్లు చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది....
తిరువనంతపురంలోని ఆయన ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మనీల్యాండరింగ్ కేసులో మొత్తం 12 ప్రదేశాల్లో ఆ సోదాలు...
కర్నాటక రాజకీయ ముఖచిత్రం నాటకీయ మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం తన రాజీనామాను...
బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్నగర్లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానికులు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు బంజారాహిల్స్,మే 26: బంజారాహిల్స్ డివిజన్...
తెలంగాణలో ఒకవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్; హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు T-Works అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి...
| జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించి, రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి తొక్కేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా...
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ...
