తుక్కుగూడ, అక్టోబర్ 16 (శ్రీరామ్ చక్రీ న్యూస్)

మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కిచ్చెన్నగారు లక్ష్మారెడ్డి కార్యాలయం వద్ద సోమవారం ప్రజల రద్దీ కనిపించింది. తమ సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ప్రజలు తుక్కుగూడలోని ఆయన కార్యాలయాన్ని ఆశ్రయించారు.
