హైదరాబాద్ : మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు హైదరాబాద్లోని ఎన్హెచ్ఎం డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు....
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో మదర్ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని...
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయని నార్లాపూర్ గ్రామస్థులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు వెంకయ్య ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని నార్లాపూర్ గ్రామంలో విద్యుత్...
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అనర్హులకు అధికార పార్టీ...
రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు యజమానులు కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం పత్తి సీజన్ కావడంతో ఖమ్మంజిల్లాలోని...
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని లంబాడితండా(ఎస్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ప్రవళిక డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపడాన్ని నిరసిస్తూ,...
మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది....
పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన...
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ ప్లాజాకు 10.30 గంటలకు చేరుకోగానే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన...
