పాకిస్థాన్ గూఢచర్య నెట్వర్క్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై భారత వైమానిక దళాని కి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు....
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో...
హైదరాబాద్ నగరంలో రియల్ రంగాన్ని కుదేలు చేసి..ఫోర్త్ సిటీ చుట్టుపక్కల భూముల్లోకి తరలించాలనుకున్నా పాచికలు పారడం లేదు. నిన్నటికి నిన్న జనంలేని ఊహా...
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 196...
బీబీనగర్ మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో...
మండలంలోని వడ్వట్ గ్రామంలో లక్ష్మీ కాంత్ రెడ్డి సివిల్ స్వామి నివాసంలో మహేష్ గంట స్వామి చేతుల మీదుగా అయ్యప్పస్వామి పడిపూజ వైభవంగా...
గణపురం మండలంలో భార్యను చంపిన ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య, బాలాజీ రామాచారి...
ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై మహిళలు ప్రభావం చూపనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ‘ఆమె’ తీర్పు ప్రధానంకానుంది. మొదటి విడత...
ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యల వలస వెళ్లిన వారిని మచ్చిక చేసుకోవడంపై అభ్యర్థులు కన్నేశారు. స్వల్ప...
ఎన్నికలు వచ్చాయంటే తెల్లటి గోడలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు నినాదాలతో నిండిపోయేవి. క్రమంగా వాటి పద్ధతి తగ్గుముఖం పట్టింది. తర్వాత బ్యానర్లు తెల్లటి...
