ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు...
చేనేత కళాకారుల ప్రతిభను అందిరికీ తెలియజేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం, మార్కెటింగ్ కల్పించాలనే లక్ష్యంతో ‘థ్రెడ్ పోచంపల్లి’ కార్యక్రమానికి జిల్లా...
నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్...
శ్రీరామ్ చక్రి న్యూస్ 4/6/2026 వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో వరికోత మిషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.వివరాల ప్రకారం, రైతు పొలంలో...
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు అమెరికా, ఇరాన్ చర్చలు జరుపుతూనే మరో వైపు రెండు దేశాలు పరస్పరం దాడులకు...
హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో ‘గగన విజయం విశేష అష్టావధానం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ రమేష్ సుంకసారి ఒక ప్రకటలో తెలిపారు....
సోషల్ మీడియా యుగంలో ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, ట్రెండ్లు, తక్షణ ఫలితాలు ఇస్తాయనే వాదనలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం లేదా...
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని,...
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను రైతులు అడ్డుకున్నారు. హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని...
పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర...
