బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి రక్షణ కవచంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు...
రంగారెడ్డి
(శ్రీరామ్ చక్రి న్యూస్ పేపర్)08-06-2026,హైదరాబాద్, జూన్ 8: కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే...
(శ్రీరామ్ చక్రి న్యూస్), హైదరాబాద్, జూన్ 7: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కాంగ్రెస్ శ్రేణులకు రాజకీయ పునరావాసం...
మీర్పేట్, జూన్ 7 (శ్రీరామ్ చక్రీ న్యూస్): మీర్పేట్ 60వ డివిజన్ పరిధిలోని సత్యసాయి నగర్ కాలనీలో గత నాలుగు రోజులుగా తాగునీటి...
దాతునగర్లో ఘనంగా హిందూ సమ్మేళనం (శ్రీరామ్ చక్రి న్యూస్):6/6/2026: మీర్పేట్ నగర్లోని ఎస్వైఆర్ ఫంక్షన్ హాల్లో దాతునగర్ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం...
మీర్పేట్: శ్రీరామ్ చక్రి న్యూస్ 5/6/2026 ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని...
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం చిరు జల్లులతో ఒకసారిగా చల్లబడింది సిటీబ్యూరో:...
శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉండటం కలకలం రేపింది. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ హైమ్మద్ వైద్య...
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని,...
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను రైతులు అడ్డుకున్నారు. హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని...
