ధాన్యం కాంటా చేసినా మిల్లులకు తరలించకపోవడంతో రైతులు సోమవారం నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ రైతులు కొనుగోలు కేంద్రంలో...
కామారెడ్డి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం...
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీ ఒక్క ఓటరు సహకరించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని...
బీసీలకు కాంగ్రెస్ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో...
మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది....
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక వెలువరించిన 24 కాపీల తీర్పు కాపీలను టీయూ పరిపాలన విభాగం స్వీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ...
రోబార్ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ఆయనను విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోతంగల్ మండలంలోని హాంగర్గ గ్రామపంచాయతీలో ఎంపీడీవో చందర్...
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో...
:త మ గ్రామానికి బస్సు నడపరా..? అంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా...
ప్రభుత్వం గతం లో తమకు కేటాయించిన స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యు లు న్యాయసేవా అధికార సంస్థను...
