కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు హనుమకొండ, మే 27...
హనుమకొండ
హనుమకొండ
కొందరు రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా భూ కబ్జాలు,...
తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ఇకమీదట రైతులెవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేసులే. అవి అట్లాంటి.. ఇట్లాంటివి...
వేసవిలో రైలు ప్రయాణం నరకం గా మారింది. సెలవుల్లో సొంత ఊర్లు, బంధువుల ఇండ్లు, తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రయాణిలకు రిజర్వేషన్లు దొరకక, జనరల్...
రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతకు రవాణా కష్టాలు తోడయ్యాయి. అండగా నిలవాల్సిన అధికారులే కాంట్రాక్టర్తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా...
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సాధారణ సేవల్లోనే కాకుండా మెడికో లీగల్...
పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్...
ఒకవైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వీస్తున్న వేడిగాలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. ఉదయం నుంచే భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని...
సర్కార్ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే దుస్తుల్లో నాణ్యత కొరవడింది. చిరిగిన జేబులు, గల్లాలు, ఊడిపోయిన గుండీలు, బెల్ట్ పట్టీలతో తొడుక్కున్న మూణ్ణాళ్లకే...
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు....
