అహింసా మార్గంలో గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు.ప్రత్యేక రాష్ట్రం తీసుకు రావడం ఒక చరిత్ర. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివస్...
రంగారెడ్డి
వుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది....
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు మొత్తం నగరంలో చర్చనీయాంశమైన ఆ ఖరీదైన గడియారం ఎట్టకేలకు పోలీసుల వద్దనే ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. రూ.25లక్షల...
రంగారెడ్డిజిల్లాలోని విలువైన భూములు జిల్లా ఆదాయంపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు.. జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి...
20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్, నవంబర్ 20...
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో మదర్ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని...
ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురియగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలాల్సిన...
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద...
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో మొసళ్లు కలకలం రేపాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో...
నాగర్ కర్నూర్ జిల్లా కోడేరు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిగింది. కొల్లాపూర్ : నాగర్ కర్నూర్ జిల్లా కోడేరు...
