కూరగాయలు కుతకుత ఉడుకుతున్నయ్. వాటి ధరలు రెక్కలొచ్చాయ్.. ఏవి కొందామన్నా కిలో రూ.50 నుంచి రూ.100 కు చేరి సామాన్యుల్లో గుబులు రేపుతున్నయ్....
shreeramchakreenews@gmail.com
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన...
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మరణించగా బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు....
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోపినాథ్ సతీమణి సునీత ను...
జిల్లెలగూడ శ్రీ మత్స్యవతార వెంకటేశ్వర స్వామి దేవాలయ శివాలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలుమహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్ మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో...
త్తి పంట చేతికొచ్చే సమయంలో సుమారు 150 మంది ఫారెస్ట్ అధికారులు మంగళవారం సాయంత్రం చీకటి పడే సమయంలో కత్తులు, గొడ్డళ్లతో పత్తి...
కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులకు ఈసారి కూడా గడ్డు కాలమే దాపురించబోతోంది. ఇప్పటికే సాగులో నానా తంటాలు పడిన పత్తి రైతుకు సీసీఐ...
ఓ వైపు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిబంధనల పేరిట ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై ఆగ్రహించారు. మక్క రైతులు రోడ్డెక్కారు. ఓ...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. సోమాజిగూడ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీ రామారావు (కేటీఆర్) గారు నిర్వహించిన రోడ్షోకు...
