అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ దగ్గర కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. తక్షణమే అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు...
shreeramchakreenews@gmail.com
ఇరాన్ తో ఒక విస్తృత శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు....
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మర్కో రూబియో శనివారం సమావేశమయ్యారు న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా...
దేశంలో మండుటెండలు 48 డిగ్రీలకు చేరుకొన్నాయి. ఈ నెల 28 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని&ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)...
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని...
తక్కళ్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ కాలినపోయిన ఈత, తాటి వనాలకు పరిహారం అందించి గీత కార్మికులను ఆదుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్...
ప్రభుత్వ భూములకు ఆర్రాస్ పాడుతూనే ఉంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ భూముల వేలం నోటిఫికేషన్ చూస్తే… ఆదాయంపై ఉన్న యావ, సామాన్యుడిపై అవసరాలను...
ఏ కాలనీ చూసినా.. ఏ బస్తీ చూసినా.. ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మళ్లీ ఉమ్మడి పాలనలోని తాగునీటి కష్టాలు పునరావృతమయ్యాయి.. రోజుల తరబడి...
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యాప్రయత్నం స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ : నాంపల్లి పోలీస్ స్టేషన్...
కుటుంబంలో జరిగిన చిన్నపాటి వివాదానికి క్షణికావేశంలో తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...
