భక్తుల కొంగు బంగారం చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొయినాబాద్ : భక్తుల కొంగు బంగారం చిలుకూరు బాలాజీ...
తెలంగాణ
రాయపోల్ జనవరి 01: నూతన మండల విద్యాధికారిగా రాజగోపాల్ రెడ్డి అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో...
బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయపల్లి రమేశ్ గౌడ్ రూపొందించిన న్యూ ఇయర్ వాల్ పోస్టర్లను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి...
చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామ సర్పంచ్ కొండ రజితా రవి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీల...
భర్త మృతిని తట్టుకోలేక భార్య భీంశెట్టి ప్రసన్న ఇద్దరు పిల్లలకు అన్నంలో విషం కలిపి పిల్లలకు తినిపించి ఆమె కూడా తిన్నది. నాగర్...
భీమదేవరపల్లి, డిసెంబర్ 31: రంగయపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్ తెలిపారు. అందుకోసం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి...
లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల్ వారు కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీని బహూకరించారు. పిల్లలకు డిజిటల్ విధానంలో బోధన అందించాలనే లక్ష్యంతో...
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),2026 నూతన సంవత్సరం సందర్భంగా మైలర్ దేవ్పల్లి డివిజన్ మరియు కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్....
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),నూతన సంవత్సరం సందర్భంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే శ్రీ తీగల కృష్ణరెడ్డి గారికి మీర్పేట్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని...
