ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలోని 250 వీధికుక్కలకు పంచాయతీ కార్యదర్శి విషమిచ్చి హతమార్చాడు. డిసెంబర్ 27వ తేదీన...
shreeramchakreenews@gmail.com
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా బీబీనగర్ మండలంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడం...
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు సంబురంగా జరిగాయి. ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా తెలంగాణ...
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా దోపిడీ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వినాయక నగర్, జనవరి...
నాగర్కర్నూల్ జిల్లా మరికల్ మండలం జిన్నారంలో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. మరికల్, జనవరి 02 : నారాయణపేట జిల్లా మరికల్ మండలం...
భద్రతా సమస్యలపై గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మెతో అల్ట్రా ఫాస్ట్ డెలివరీలపై మరోసారి చర్చ ఊపందుకుంది. భద్రతా సమస్యలపై గిగ్ వర్కర్లు చేపట్టిన...
అంగారక గ్రహంపై నీటి గుహలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. హిబ్రుస్ వాలీస్ ప్రాంతంలో ఆ గుహలు ఉన్నట్లు తేల్చారు. నీటి వల్ల గుహలు...
హైదరాబాద్ శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేయడంతో రోడ్లు, భవనాలు ఏమీ కనిపించకుండా ఉంది. హైదరాబాద్ శివారు...
ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయిందది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి...
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అతడి భార్య కుటుంబసభ్యులు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని ముసునూరులో ఈ దారుణ...
