అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలంటూ ధర్నా చేపట్టారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యం లో ఆందోళనకు దిగారు.

ధన్వాడ, జూన్ 1 : అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలంటూ ధర్నా చేపట్టారు. సోమవారం ధన్వాడ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద బీడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యం లో ఆందోళనకు దిగారు.
