జల్పల్లి సర్కిల్ పరిధిలోని ప్రీమియం గార్డెన్లో తహసీల్దార్ ఇందిరా దేవి అధ్యక్షతన ఎమ్మెల్యే సబితారెడ్డి చేతులమీదుగా గువారం 360 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

బడంగ్పేట్, ఏప్రిల్16: జల్పల్లి సర్కిల్ పరిధిలోని ప్రీమియం గార్డెన్లో తహసీల్దార్ ఇందిరా దేవి అధ్యక్షతన ఎమ్మెల్యే సబితారెడ్డి చేతులమీదుగా గువారం 360 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ఎన్నిక పారదర్శకంగా జరగడం లేదన్నారు. అర్హులను కాదని కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఇస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
