అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

Karimnagar | ముకరంపుర, జూన్ 4 : అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఒకటి నుంచి 7 వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం, 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
