వర్షాల కారణంగా రైతులు తను పండించిన మక్కజొన్నలు సరిగా ఎండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లాపూర్ మండలం కొత్త ధాం...
మాగనూరు మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పర్మిషన్ పేరిట ఇసుక ట్రాక్టర్లు తరలిస్తున్నారు. ఇసుక తరలించడానికి అవకాశం...
కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు. వీరి కుమారుడు సిరిపురం వంశీ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గద్వాల : ప్రాథమిక...
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు (Premsagar Rao) సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పీఏ శ్రీధర్ వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై సోషల్...
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు...
రహదారులపై ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని చూపిస్తూ బీఆర్ఎస్ నాయకులు సదరు రోడ్లపై శుక్రవారం నిరసన తెలిపారు. ఇల్లెందు : అధ్వానంగా ఉన్న రహదారులపై...
ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు. ప్రమాదం...
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పశు వైద్య సిబ్బంది పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ ;నార్నూర్ మండల...
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్సను ప్రభుత్వం వెంటనే అందించాలని రామచందర్ రావు కోరారు....
