ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ… ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం నవంబర్ 28–29 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక...
స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహులుగా ఉన్న సర్పంచ్...
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన గర్భిణి టేకం జంగుబాయి (30) ప్రసవ సమయంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా...
కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వీరికి 8 నుంచి 10...
శీతాకాలంలో నిర్వహించే కరాటే ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ బొంకురి అరుణ అన్నారు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో...
మత్స్యకారుల సంక్షేమం మత్స్య పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు పొందేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మత్స్యకారులు దేశ అభివృద్ధిలో...
ప్రతి విద్యార్థీ చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) ఎస్.శ్రీనివాసచారి ఆకాంక్షించారు ప్రతి విద్యార్థీ చదువులో ఉన్నత...
