మెదక్ జిల్లాలో ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని మెదక్...
మెదక్
మెదక్
రాయపోల్ జనవరి 01: నూతన మండల విద్యాధికారిగా రాజగోపాల్ రెడ్డి అధికారికంగా పదవి బాధ్యతలను స్వీకరించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో...
గత కొన్ని సంవత్సరాల నుంచి తమ గ్రామస్తులకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. దీంతో చిన్నమాసాన్ పల్లి గ్రామంలో తాగునీటి సమస్య...
మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ,...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడులో అగ్ని ప్రమాదం సంభవించి 54మంది కార్మికులు,...
మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి...
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 196...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీ అండంతో మైనింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ...
సంగారెడ్డి జిల్లా పాశమైలారం, పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను హిల్ట్ పాలసీతో అప్పనంగా అమ్ముకునేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని...
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల...
