మట్టి తవ్వకాలతో పచ్చని చెట్లను కూల్చివేస్తూ నరిగెబందం గుట్టను బొందలగడ్డగా మారుస్తున్నారు. పట్టించుకోవాల్సిన రెవె న్యూ, దేవాదాయశాఖ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తుండడంతో...
ములుగు
ములుగు
ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్స్టేడియం, ల్యాండ్రోమార్ట్తోపాటు మ్యూజికల్ గార్డెన్ను ప్రైవేటీకరణ చేసే దిశగా బల్దియా పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. దీంతో మహా నగరంలో...
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ ) విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు ప్రశ్నిస్తున్న విద్యార్థుల నాయకుల పైన...
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి రెండో విడతలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ ఎస్టీ జనాభా...
రెండో విడత నామినేషన్ల సమర్పణ కొనసాగుతున్నది. అయితే పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తుల గుబులు పట్టుకున్నది. ఎన్నికల సంఘం సర్పంచ్లకు...
మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు...
మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో...
స్థానిక సమరం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. రాజకీయ పార్టీల బీఫాములు అవసరం లేకున్నా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఒక్కో గ్రామంలో ముగ్గురు...
ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు. బచ్చన్నపేట : స్థానిక...
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లును అవమానిస్తూ… ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి...
