జిల్లాల వార్తలు
ఆదిలాబాద్
కరీంనగర్
కామారెడ్డి
కుమ్రంభీం ఆసిఫాబాద్
ఖమ్మం
జగిత్యాల
జనగాం
జయశంకర్-భూపాలపల్లి
జోగులాంబ (గద్వాల)
నల్లగొండ
నాగర్ కర్నూల్
నారాయణపేట
నిజామాబాద్
నిర్మల్
పెద్దపల్లి
భద్రాద్రి -కొత్తగూడెం
మంచిర్యాల
మహబూబాబాద్
మహబూబ్ నగర్
ములుగు
మెదక్
మేడ్చల్ మల్కాజ్గగిరి
యాదాద్రి
రంగారెడ్డి
రాజన్న సిరిసిల్ల
వనపర్తి
వరంగల్
హనుమకొండ
వికారాబాద్
సంగారెడ్డి
సిద్దిపేట
సూర్యాపేట
హైదరాబాద్
చింతన
బతుకమ్మ పాటలు
సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రత్యేకం
క్రైమ్
టూరిజం
జిందగీ
List item
సంపద
List item
వ్యవసాయం
ఎడిట్ పేజీ/
List item
వంటలు
కథలు
వాస్తు
  • ఎడిట్ పేజీ

ప్రత్యేకం

అల్మాస్‌గూడ చౌరస్తాలో ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణమహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్‌గూడ చౌరస్తా వద్ద...
మీర్‌పేట్ చౌరస్తా, సెప్టెంబర్ 17:భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మిర్‌పేట్ చౌరస్తా...
బిజెపి రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ పిలుపుమేరకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరియు తెలంగాణ...
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల చెరువు ఘాట్లను దేవి శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగల సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి...
మహేశ్వరం నియోజకవర్గం మీర్ పెట్ మున్సిపల్ జిల్లెల గూడ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గ్రేటర్ హైదరాబాద్ పద్మ బ్రాహ్మణ...

రంగారెడ్డి జిల్లా:బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లకు స్వాగతం పలికారుఅనంతరం బాలాపూర్ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దీవించాలని గణనాథుని కోరుకున్నామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More Read more about రంగారెడ్డి జిల్లా:బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లకు స్వాగతం పలికారుఅనంతరం బాలాపూర్ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దీవించాలని గణనాథుని కోరుకున్నామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఓ గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్వీకుల నుంచి ఆ గ్రామంలో అసలు వినాయకుడి పండుగ జరుపుకోలేదట. వినాయక...