నల్లగొండ పట్టణంలో మంగళవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు 10 బృందాలుగా విడిపోయి సతీశ్నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

నల్లగొండ పట్టణంలో మంగళవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు 10 బృందాలుగా విడిపోయి సతీశ్నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఏడుగురు సీఐలు, 18 మంది ఎస్సైలు, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిపి సుమారు 200 పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
