సిద్దిపేట జిల్లా మర్కూక్లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్పై నిఘా కరువైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ మర్కూక్లో 15 టీఎంసీల సామర్ధ్యంతో కొండపోచమ్మ సాగర్ నిర్మించి, 2020 మేలో ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు.

గజ్వేల్, మే 21: సిద్దిపేట జిల్లా మర్కూక్లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్పై నిఘా కరువైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ మర్కూక్లో 15 టీఎంసీల సామర్ధ్యంతో కొండపోచమ్మ సాగర్ నిర్మించి, 2020 మేలో ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. ఈ రిజర్వాయర్ ద్వారా యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలోని రైతులకు సాగునీళ్లు అందుతున్నాయి.
