శాతవాహన యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సీనియర్లు జూనియర్లతో మీటింగ్లు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....
కరీంనగర్
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద...
పశువుల ఆరోగ్యం పట్ల రైతులు అప్రమ్తంగా ఉండాలని రాగినేడు పశువైద్యాధికారి అఖిల్ రాజ్ అన్నారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని గుర్రాంపల్లిలో గురువారం పశువులకు...
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో వరుస విచారణలు కలకలం రేపుతున్నవి. ‘బేటీ బచావో.. బేటీ పడావో’లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాల గుట్టు...
నామాపూర్ లో బుధవారం మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న...
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం...
క్రీడాకారులు ఒలింపిక్స్లో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తెచ్చే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు....
ఓ వైపు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిబంధనల పేరిట ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై ఆగ్రహించారు. మక్క రైతులు రోడ్డెక్కారు. ఓ...
వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆలయానికి సమీపంలో నిల్చున్న ఓ మహిళకు సదరు యువకుడు అసభ్యకరమైన సైగలు...
భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని...
