కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కందుల సురేష్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో...
తెలంగాణ
గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది. గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్...
తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం...
సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల దిల్సుఖ్నగర్ కొత్తపేటలో నివసిస్తున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు. హైదరాబాద్, జనవరి 02:...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా బీబీనగర్ మండలంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడం...
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు సంబురంగా జరిగాయి. ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా తెలంగాణ...
నాగర్కర్నూల్ జిల్లా మరికల్ మండలం జిన్నారంలో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. మరికల్, జనవరి 02 : నారాయణపేట జిల్లా మరికల్ మండలం...
హైదరాబాద్ శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేయడంతో రోడ్లు, భవనాలు ఏమీ కనిపించకుండా ఉంది. హైదరాబాద్ శివారు...
ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయిందది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి...
యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న పక్కాసమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేపట్టారు. అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి...
