బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైలు ప్రయాణిస్తున్న అర అంజుం (27) మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో 108 సిబ్బందికి సమాచారం అందింది.

వరంగల్ చౌరస్తా: బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైలు ప్రయాణిస్తున్న అర అంజుం (27) మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో 108 సిబ్బందికి సమాచారం అందింది.
