పోలవరం బ్యాక్వాటర్ బాధితులకు న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు వేర్వేరుగా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) బృందాన్ని సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో కలిసి చర్చించారు.

బూర్గంపహాడ్, జూన్ 4 : పోలవరం బ్యాక్వాటర్ బాధితులకు న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు వేర్వేరుగా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) బృందాన్ని సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో కలిసి చర్చించారు.
