ప్రభుత్వం గతం లో తమకు కేటాయించిన స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యు లు న్యాయసేవా అధికార సంస్థను...
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలు నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం...
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ...
| దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం మహిళా దారుణ హత్య( Murder ) కు గురైంది .కౌడిపల్లి కి చెందిన...
ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు....
క్రీడాకారులు ఒలింపిక్స్లో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తెచ్చే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు....
ప్రతి నిత్యం నార్మూల్ డెయిరీకి పాలు పోసే రైతులకు గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులను వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. కాంగ్రెస్...
గత 20 రోజులుగా నుంచి ఇసుక సరఫరా లేకపోడంతో ఇండ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు ఇసుక రవాణా ఎప్పుడు ప్రారంభమవుతుందో.. ఎప్పుడు...
కూరగాయలు కుతకుత ఉడుకుతున్నయ్. వాటి ధరలు రెక్కలొచ్చాయ్.. ఏవి కొందామన్నా కిలో రూ.50 నుంచి రూ.100 కు చేరి సామాన్యుల్లో గుబులు రేపుతున్నయ్....
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. అక్కడే యథేచ్ఛగా ధాన్యం తూకం వేసి తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన...
