భీమదేవరపల్లి, డిసెంబర్ 31: రంగయపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్ తెలిపారు. అందుకోసం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి...
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...
లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల్ వారు కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీని బహూకరించారు. పిల్లలకు డిజిటల్ విధానంలో బోధన అందించాలనే లక్ష్యంతో...
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావును కుభీర్ మండల నాయకులు హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి నూతన...
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),2026 నూతన సంవత్సరం సందర్భంగా మైలర్ దేవ్పల్లి డివిజన్ మరియు కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్....
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),నూతన సంవత్సరం సందర్భంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే శ్రీ తీగల కృష్ణరెడ్డి గారికి మీర్పేట్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని...
జనవరి(1-1-2026) (శ్రీరామ్ చక్రి న్యూస్),మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారికి 2026 నూతన సంవత్సర...
వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన...
గత కొన్ని సంవత్సరాల నుంచి తమ గ్రామస్తులకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. దీంతో చిన్నమాసాన్ పల్లి గ్రామంలో తాగునీటి సమస్య...
